షంషాద్ బేగం అనే టెంపుల్ బెల్ వాయిస్ మరియు ధూమపానోపాఖ్యానం

“మందిరం లో గంట శబ్దం వంటి గొంతు” అని ఓ.పి. నయ్యర్ అన్నాడు. “షోర్ మచాతీ కోయల్” అని రాజ్ కపూర్ పిలిచేవాడు. “సుభోకా ఆలం” అని నిగార్ సుల్తాన పాడేది. “బేగం! నాకో పాట…” అంటూ సాలూరి వెంట పడేవారట. …