ఆల్మండ్స్ బాయ్

  ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ రైలు బోగీలో తమకు జరిగిన ఓ అనుభవాన్ని గ్రంథస్థం చేసారు. మాలతీ చందూర్, బెజవాడ గోపాల రెడ్డి ప్రభృతులు ప్రయాణిస్తూన్నారు. రైలు ఏలూరు దాటింది. సైడు బెర్తులో ఒక స్త్రీ, తన మూడేళ్ళ కొడుకుతో…