పోతే….!!!

“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు. “మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు. కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు,…

దేశమ్ము మారిందోయ్!!

అల్లరి చిల్లరి భీముడు రాముడుగా మారి బావగారి భరతం పడుతోంటే పిరికి రాముడు కాయకష్టపు భీముడిగా మారి పేద్ద ఆనకట్టను బ్లాక్ & వైట్ లో కట్టేస్తాడు….ఆంధ్రప్రదేశ్ లోనే. నిజంగా కాదులేండి “రాముడు భీముడు” సినిమాలో. ప్రేమ పాటలు, డ్రామా పద్యాల…