ఎంజీయార్ పై భానుమతి జోస్యం

  తమిళ్ సినిమా మలై కళ్ళన్తె, తెలుగులో అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు. ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ. అప్పటికింకా ఎం.జి.రామచంద్రన్ తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు. సీనియర్ నటియైన భానుమతి అతన్ని”రామచంద్రన్!” అని ఏకవచనంతో…