ఇపుడేది కర్తవ్యం… మనుటయా, మరణించుటయా?

కొన్ని నెలలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనలుగా భావించబడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రజలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టే! పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, కిందపడ్డా మీసాలకు దుమ్ము అంటలేదనే కాంగ్రెస్…