ఎంజీయార్ పై భానుమతి జోస్యం

  తమిళ్ సినిమా మలై కళ్ళన్తె, తెలుగులో అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు. ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ. అప్పటికింకా ఎం.జి.రామచంద్రన్ తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు. సీనియర్ నటియైన భానుమతి అతన్ని”రామచంద్రన్!” అని ఏకవచనంతో…

భానుమతి ఆకలి

“పురచ్చి తలైవర్” అని అరవ వాళ్ళు ఆప్యాయతగా ఎం.జి.రామచంద్రన్ ని పిలుస్తారు. ఈ తమిళ కథానాయకుడు శ్రీలంకలోని కాండీ పట్టణములో జన్మించారు. (17వ తేదీ, జనవరి – 1917 – డిసెంబర్, 24, 1987). పాత తెలుగు సినిమాలలో రాజనాల లాగా,…