అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా?

      మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్ట్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ, కానీ ఓడిపోయినా పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి అలెగ్జాండరు అతని రాజ్యం…