అలుగుటలోని మర్మమేమి?

    కృతయుగ కాలంలోని ప్రహ్లాదుడు “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!” అని ఓ పద్యం చెప్పాడు. నవంబర్ 28, 2008 న ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడిపై పార్లమెంట్‍లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించిన లాల్ కృష్ణ అద్వానీ “వయం…