అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం

  న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…