తుంబరగుద్ది శాసనం చెప్పే కొత్త విషయాలు

తుంబరగుద్ది శాసనం వ్యాసరాజ తీర్థ చరిత్ర సమిష్టి వ్యవస్థకై పరితపిస్తున్నామని చెప్పేవారిని కమ్యూనిస్టులుగాను, ప్రజాస్వామ్యవాదులుగాను, ప్రగతిశీల శక్తులు గాను, అభ్యుదయ పిపాసులుగాను, నవ్యలోక నిర్మాతలుగాను ప్రచారం చేస్తుంటాయి వివిధ మాధ్యమాలు.  అయితే, పైపేర్కొన్న వారిలో చాలామంది సమాజ విచ్ఛేద కార్యక్రమాలను విచ్చలవిడిగా…