దివ్య దీపావళీ

  మానవుని జీవితం ప్రకృతిపై ఆధారపడినది. నిప్పు, నీరు, గాలి  వంటి ప్రాకృతిక శక్తులను చూసి భయపడిన ఆదిమానవుడు వాటిల్ని కొలవడం మొదలుపెట్టాడని పరిశోధకులు చెబుతారు. అయితే, ఆర్ష విజ్ఞానానికి పుట్టినిల్లైన భారతదేశంలో ప్రభవించిన ఋషులు, మునులు ఆయా ప్రకృతి శక్తుల్ని…