ఎన్నిక(ల)లు – 01

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ…

ఆహుతైపోతున్న విద్యార్ధులు!

  ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు . చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలోకీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు . కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో సమిధలవుతున్నారు మన విద్యార్ధులు .…

సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే..!!

రాష్ట్ర విభజన జరిగిననాటి నుండీ విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, రాజధాని మా ఊరులో ఉండాలంటే  మా ఊరులో ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారి నగరం మీదున్న అభిమానాన్ని…

అంతుచిక్కని సంబంధాలు!

  అనిల్ కు “మానవతావాది”గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటమెక్కువ. తన తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం ఇష్టం లేక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేసి “మానవతావాది”గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తనకు కూడా జరగాలని విల్లు వ్రాసి అదే ఆసుపత్రికి దాని…

ఆల్మండ్స్ బాయ్

  ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ రైలు బోగీలో తమకు జరిగిన ఓ అనుభవాన్ని గ్రంథస్థం చేసారు. మాలతీ చందూర్, బెజవాడ గోపాల రెడ్డి ప్రభృతులు ప్రయాణిస్తూన్నారు. రైలు ఏలూరు దాటింది. సైడు బెర్తులో ఒక స్త్రీ, తన మూడేళ్ళ కొడుకుతో…

చరిత్ర హీనులం!

మనమేం చేశాం ? భరతజాతి దాస్య శృంఖలాలు తెంచిన గాంధీజీని గాడ్సే గుళ్ళకు బలి చేశాం…….   పరదేశ పాలన నుండి విముక్తి పొంది పరదేశ వనితకు దేశమిచ్చాం….   పనికిరాని వారికి ఓట్లు వేసి  పదవులు ఇచ్చి అందలమెక్కించాం…..  …

ఆం.ప్ర విభజన – హైదరాబాద్ భవిష్యత్తు!

పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన బిల్లు పాసైన తర్వాత చాల మంది మనస్సులో ఉన్న ప్రశ్న ఇదే. హైదరాబాదుని కోల్పోయిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి ? కొత్తగా వచ్చే సీమాంధ్ర రాజధాని హైదరాబాదుకి  ధీటుగా ఎదగగలదా ? అసలు హైదరాబాదు ఏమవుతుంది…

విశ్వనాథుని “త్రిలింగాలు”!

“త్రిలింగ విద్యా పీఠము” విజయవాడలో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించే సంస్థ. ఆ సంస్థ ప్రోగ్రాములకై ఆర్ధిక సహకారమును అందించే వదాన్యులు చుండూరు వెంకట రెడ్డిగారు. అలాగే పాలనాది నిర్వహణలను ఎప్పటికప్పుడు పరిశీలించే కార్యదర్శి – కాంచనపల్లి కనకాంబ గారు. దండు సుబ్బావధానిగారు విద్యా…

రెండు రాష్ట్రాలు – ఓ పరామర్శ

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ| కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా|| మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు…

ఆ కళ్ళే నా ఆశల పొదరిళ్ళు ..

  కళ్ళను కళ్ళు చూసాయి,కళ్ళలో కళ్ళు కలిసాయి ,కళ్ళతో కళ్ళు నవ్వాయి ,కళ్ళతో కళ్ళను వెదికాయి ,కళ్ళతో కళ్ళను పిలిచాయి ,కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .కళ్ళతో కళ్ళు అలిగాయి ,కళ్ళతో కళ్ళు చెలిగాయి , నాలుగు కళ్ళు రెండయ్యాయి ….. ఆ…