శ్రీనివాసుని నైవేద్య విశేషాలు

తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి, వడ, అట్లు ,కదంబం. ఇవికాకఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికినైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధాన వంటశాలపోటులోతయారు చేస్తారు స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి తెలుసుకుందాం. వెన్న, పాలు ,చక్కెర బెల్లం కలిపినా…