వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం

తొలిపలుకులు: ప్రకృతిలో నిత్యం ప్రసరించే అంతఃచేతనం మానవ హృదయాల్లో ప్రవేశించినపుడు అక్షరాలనే నక్షత్రాలు హృదయాకాశంలో తళుక్కుమంటాయి. మాటలనే మేఘాలు క్రమ్ముకుంటాయి. భావనాత్మక పరంపరలనే వర్షపు జల్లుల్లా జలజలా జాల్వారుతాయి. అప్పుడు, రససృష్టికి బీజం పడుతుంది. “మాటే ముత్యము – మాటే మృత్యువు”…

అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం

  న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…