అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?

అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా? కొన్నేళ్ళ క్రితం వెండి డానిగర్ అనే షికాగో యూనివర్సిటి ప్రొఫెసర్ వ్రాసిన “The Hindus : An Alternative History” అన్న పుస్తకాన్ని చదివాను కానీ నిశితంగా పరిశీలించలేదు. ఒక్కొక్క భాగాన్ని చదివిన తర్వాత కాస్తంత…

గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ?

కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా! ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా? దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాడైన పండిత జగన్నాథ రాయలు వుండేవాడు. దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాటనలో కాలం గడిపాడు. కథలు, కావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు - "ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలు మోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినడం దేనికి? రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలావాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు. మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు" అని.

చెరిగిపోతున్న చరిత్ర

    భారతదేశం దేవాలయాల నాడు. అలనాడే కాదు ఈనాడు కూడా ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడుతూనే ఉన్నాయి. కొత్తగా తలెత్తుతున్న దేవాలయాలు పెరుగుతున్న ఆధ్యాత్మికతకు నిదర్శనాలు అవుతాయో లేదో గానీ కూలిపోతున్న ప్రాచీన ఆలయాలు మాత్రం చెరిగిపోతున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలని…

మరో అమరశిల్పి – రువారి మల్లిటమ్మ

అమరశిల్పి జక్కన్న మన అందరికీ తెలుసు. తెలుగులో “అమరశిల్పి జక్కన” (నాగేశ్వరరావు, బి.సరోజ)ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించిన సినిమా కూడా వచ్చింది. అమరశిల్పి జక్కన్న ఆచార్య వలెనే శిల్పకళా విద్యలో వాసికెక్కిన శిల్పి “రువారి మల్లిటమ్మ”. పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యములో…

హీరాకానీ – మాతృప్రేమ

ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు…